సూర్యుడి చుట్టూ వలయం…

సూర్యుడి చుట్టూ వలయం… -మంచు బిందువులపై సూర్యకిరణాలు పరావర్తనం చెందడమే కారణమన్న ఖగోళ నిపుణులు -వీటిని 22-డిగ్రీ హలోస్ అంటారన్న బిర్లా ప్లానెటోరియం అధికారులు హైదరాబాద్: తెలంగాణలో పలుచోట్ల ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమయింది. సూర్యుడి చుట్టూ ఇంద్రధనుస్సు మాదిరిగా వలయం కనిపించింది. హైదరారాబాద్, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ సహా పలుచోట్ల ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీన్ని చూసి ప్రజలు అబ్బురపడ్డారు. తమ సెల్ ఫోన్లలో దృశ్యాన్ని బంధించారు. దీనిపై ఖగోళశాస్త్ర నిపుణులు మాట్లాడుతూ, దట్టమైన […]

Continue Reading

ప్రజా సేవ లోనే తృప్తి…

ప్రజా సేవ లోనే తృప్తి… పటాన్ చెరు: నిరంతరం ప్రజలకు సేవ చేయడం లోనే తృప్తి ,ఆనందం ఉందని ఆజన్మాంతం ప్రజాసేవలో ముందుకు సాగుతానని పటాన్ చెరు మండలం ఇనోల్ గ్రామ వార్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి తోటి స్నేహితులు,వార్డ్ సభ్యులు గ్రామ యువకులు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… స్నేహితులు ,వార్డు సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. […]

Continue Reading

ప్రగతి భవన్ లో సర్వే ఏజెన్సీలతో సమావేశం…

ప్రగతి భవన్ లో సర్వే ఏజెన్సీలతో సమావేశం… -డిజిటల్ సర్వే తీరుతెన్నులపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం -జూన్ 11 నుంచి పైలట్ ప్రాజెక్టు -తొలుత భూవివాదాల్లేని గ్రామాల్లో సర్వే హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.  ఈ డిజిటల్ సర్వేలో భాగంగా తొలుత జూన్ 11 నుంచి పైలట్ సర్వే చేపట్టనున్నారు. అందుకోసం గజ్వేల్ జిల్లా నుంచి 3 గ్రామాలు, మరో 24 జిల్లాల నుంచి 24 గ్రామాలను […]

Continue Reading

వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేత…

వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేత… పటాన్ చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని ఐనోల్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ సమీపంలోని వృద్ధాశ్రమంలో స్నేహితులతో కలిసి నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా వార్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… తన సోదరుడు శివారెడ్డి సలహా మేరకు పప్పు దినుసులు ,బియ్యం, వంటనూనె ,కూరగాయలు ,పండ్లను వృద్ధాశ్రమంలో అందజేశామన్నారు.సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరూ ఆశ్రమాలకు తమకు తోచిన […]

Continue Reading

తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ….

తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ – కేసీఆర్ పాలనలో అప్పుల రాష్ట్రంగా తెలంగాణ – ఐఎన్ టియూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి పటాన్ చెరు: తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీయని ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.నరసింహారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా మంగళవారం స్థానిక బస్టాండ్ ఎదురుగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…17 వేల కోట్ల మిగులు […]

Continue Reading