చిల్లర కేసులతో కోర్టు సమయం వృథా అవుతోంది…

చిల్లర కేసులతో కోర్టు సమయం వృథా అవుతోంది… —సుప్రీంకోర్టు -లెక్కలేనంతగా చిల్లర కేసులు వస్తున్నాయి -వీటివల్ల ప్రధాన కేసులకు సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం -కోర్టు పని చేయలేని పరిస్థితి నెలకొంటోంది హైదరాబాద్: చిన్న కేసులు, పనికిమాలిన కేసులు, అల్పమైన కేసుల వల్ల తమ సమయం వృథా అవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల వల్ల కోర్టు కార్యకలాపాలు సజావుగా జరగకుండా ఆటంకం కలుగుతోందని పేర్కొంది. లెక్కలేనంతగా చిల్లర కేసులు వస్తున్నాయని, దీంతో కోర్టు పని చేయలేని పరిస్థితి నెలకొంటోందని […]

Continue Reading

కరోనా విషాదం …. అనాథలైన పిల్లలు

కరోనా విషాదం …. అనాథలైన పిల్లలు -కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన 9,346 మంది పిల్లలు -సుప్రీం కోర్టుకు వెల్లడించిన బాలల హక్కుల కమిషన్ -తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన 1,742 మంది చిన్నారులు -తల్లి లేదా తండ్రి చనిపోయిన పిల్లలు 7,464 మంది హైదరాబాద్: కరోనా విషాదాన్ని మిగిల్చింది . దేశంలో సెకండ్ వెవ్ వాళ్ళ చాల కుటుంబాలు ఛిద్రమైయ్యాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్ల పరిస్థితి మరింత విషాదం ….. కరోనా కారణంగా 9,346 మంది పిల్లలు తమ తల్లిదండ్రులను […]

Continue Reading