మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే… 

మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే…  పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవనాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో కలిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కులమతాలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.పట్టణంలో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ […]

Continue Reading

ప్రతి ఒక్కరూ నిరుపేద కూలీలను ఆదుకోవాలి…

ప్రతి ఒక్కరూ నిరుపేద కూలీలను ఆదుకోవాలి… హైదరాబాద్: లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాలని పటాన్ చెరు వీర శైవ లింగాయత్ సమాజం యువకులు సంగమేష్ , విజేందర్ , నరేందర్ , నాగప్ప అన్నారు . ఆదివారం పటాన్ చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు నుంచి పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కమాన్ వరకు రోడ్డు పక్కన పేదలకు ఆహార పదార్థాలను , వాటర్ బాటిళ్లను అందజేశారు . 150 మందికి […]

Continue Reading

 నిత్యావసర సరుకుల పంపిణీ…

 నిత్యావసర సరుకుల పంపిణీ… హైదరాబాద్: ప్రముఖ సంఘసేవకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ బోయిని లక్ష్మయ్య యాదవ్ నాలుగో వర్ధంతి సందర్భంగా హాఫీజ్ పెట్ లోని వారి నివాసం వద్ద 200 కుటుంబాలకు నిత్యవసర సరుకుల్ని బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బోయిని మహేష్ యాదవ్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం తన తండ్రి పేరుపైన ఏర్పాటుచేసిన ట్రస్టు ద్వారా విధ్యా, వైద్యం ఆకలితో […]

Continue Reading

పరిమళించిన మానవత్వం…

పరిమళించిన మానవత్వం… – కాలిబాటన వెళ్తున్న వృద్ధులకు వాహనం ఏర్పాటు – మహేష్ పాటిల్ ను అభినందించిన స్థానికులు హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యం లేక ఇద్దరు వృద్ధులు కాలిబాటన నడుచుకుంటూ వెళ్తుంటే ఇది గమనించిన టిఆర్ఎస్ కెవి రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ వారికి వాహనం ఏర్పాటు చేసి గ్రామానికి పంపించారు… వివరాల్లోకి వెళితే.. బీదర్ నుండి ఓ వృద్ధ దంపతులు ఆటోలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం కు ఆదివారం ఉదయం […]

Continue Reading
Archana Veda, the film actress who invented the Wolf Air Mask device

వోల్ప్ ఎయిర్ మాస్క్ డివైజ్ ను ఆవిష్కరించిన సినీ నటి అర్చన వేద

 డివైజ్ ను ఆవిష్కరించిన సినీ నటి అర్చన వేద… హైదరాబాద్: ఇంటి గదిలోకి , కార్యాలయాల్లోకి , వాణిజ్య సముదాయాలకు గాలి ద్వారా వచ్చే కొవిద్ ను నిరోధించేందుకు వోల్ప్ ఎయిర్ మాస్క్ ఎంతగానో దోహదపడుతుందని సినీ నటి అర్చన వేద అన్నారు . హైదరాబాద్ చెందిన తారాడిడిల్ డిజిటల్ ఎల్ ఎల్ పీ సంస్థ రూపొందించిన ఎయిర్ మాస్క్ ను నటి అర్చన ఆవిష్కరించారు. ఈ పరికరం గాలి ద్వారా వచ్చే వైరస్ లను , […]

Continue Reading
Rotary Club

గాంధీ,ఉస్మానియా ఆసుపత్రులకు స్ట్రక్చర్ బెడ్స్ ను అందించిన రోటరీ క్లబ్

ఆసుపత్రులకు స్ట్రక్చర్ బెడ్స్ ను అందించిన రోటరీ క్లబ్… హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దావఖానాలలో బెడ్స్ కొరత ఏర్పడింది. బెడ్స్ కొరత తీర్చేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తనవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. సుమారు 25 లక్షల విలువ చేసే రెండు వందల ఆక్సిజన్ సిలిండర్, ఫ్లూఇయిడ్స్ స్టాండ్ కలిగిన స్ట్రెక్చర్ బెడ్స్‌ను గాంధీ,ఉస్మానియా ఆసుపత్రులకు అందిస్తున్నట్లు రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 3150 గవర్నర్ […]

Continue Reading

ఆటో డ్రైవర్ల కు కుటుంబ సభ్యులతో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న మహేష్ పాటిల్…

వైభవంగా టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర నాయకులు జన్మదిన వేడుకలు… హైదరాబాద్: టిఆర్ఎస్ కేవి రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్ చెరు పరిధిలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో జన్మదినం పురస్కరించుకొని మొక్కలు నాటారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, అత్యవసరమైతే బయటకు రావాలన్నారు.కరోనా నేపథ్యంలో ఇబ్బందులు […]

Continue Reading

మామిడి కాయల కోసం వెళ్లి…

మామిడి కాయల కోసం వెళ్లి… – ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి జారి పడి వ్యక్తి మృతి పటాన్ చెరు: మామిడి కాయల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వీరేశం గౌడ్ అనే వ్యక్తి మామిడి కాయల కోసమని ఇంటి నుంచి బయటకి వెళ్లినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. శ్మశాన వాటికలోని మామిడి చెట్టు ఎక్కి జారిపడగా… […]

Continue Reading

రైతన్నకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం…

రైతన్నకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం… – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: వ్యవసాయ భూముల్లో భూసారం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పై పంపిణి చేస్తోన్న జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం జిన్నారం మండలం సోలక్పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడకం పెరిగిపోవడంతో భూములు తమ సహజత్వాన్ని […]

Continue Reading

ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం…

ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం… హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులను పరామర్శించారు. కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై సీఎం ఆరా తీశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ముఖ్య అధికారులు ఉన్నారు. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించడంలో ఎంజీఎం ఆస్పత్రి విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తడం, కొవిడ్‌ రోగులకు సరైన వైద్య సహాయం అందడం లేదన్న ఆరోపణలు రావడంతో సూపరింటెండెంట్‌గా నాగార్జునరెడ్డిని తప్పించి వి.చంద్రశేఖర్‌ను […]

Continue Reading