మరో వారం రోజులపాటు లాక్‌డౌన్ పొడిగింపు…

 మరో వారం రోజులపాటు లాక్‌డౌన్ పొడిగింపు? హైదరాబాద్: రాష్ట్రంలో సత్ఫలితాలనిస్తున్న లాక్‌డౌన్ మంత్రి మండలిలో చర్చించిన అనంతరం నిర్ణయం 30న కేసీఆర్అధ్యక్షతన  మంత్రి మండలి సమావేశం పలు అంశాలపై చర్చ కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ వల్ల కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని యోచిస్తోంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ […]

Continue Reading

బీజేపీలోకి ఈటల.. త్వరలోనే బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ…!

బీజేపీలోకి ఈటల.. త్వరలోనే బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ…! – నేడే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం – భేటీ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామ హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ఈ వార్తల నేపథ్యం లో ఆయన బీజేపీ లో […]

Continue Reading

కరోనా కట్టడికి కఠినంగా లాక్ డౌన్ అమలు…

కరోనా కట్టడికి కఠినంగా లాక్ డౌన్ అమలు – పారిశ్రామిక వాడల్లో కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు – ఈ పాస్ తప్పనిసరి – వైద్య శాఖ సమన్వయంతో పగడ్బందీగా కరోనా కట్టడికి కృషి తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పటాన్ చెరు: కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు […]

Continue Reading

నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే… పటాన్ చెరు: నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు పట్టణంలో చేపట్టనున్న నూతన మంచి నీటి పైపులైన్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పట్టణంలో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన పైప్ లైన్ కి తరచు లీకేజీలు ఏర్పడటం మూలంగా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై జలమండలి ఉన్నతాధికారుల […]

Continue Reading