మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే… 

మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే…  పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవనాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో కలిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కులమతాలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.పట్టణంలో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ […]

Continue Reading

ప్రతి ఒక్కరూ నిరుపేద కూలీలను ఆదుకోవాలి…

ప్రతి ఒక్కరూ నిరుపేద కూలీలను ఆదుకోవాలి… హైదరాబాద్: లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాలని పటాన్ చెరు వీర శైవ లింగాయత్ సమాజం యువకులు సంగమేష్ , విజేందర్ , నరేందర్ , నాగప్ప అన్నారు . ఆదివారం పటాన్ చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు నుంచి పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కమాన్ వరకు రోడ్డు పక్కన పేదలకు ఆహార పదార్థాలను , వాటర్ బాటిళ్లను అందజేశారు . 150 మందికి […]

Continue Reading

 నిత్యావసర సరుకుల పంపిణీ…

 నిత్యావసర సరుకుల పంపిణీ… హైదరాబాద్: ప్రముఖ సంఘసేవకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ బోయిని లక్ష్మయ్య యాదవ్ నాలుగో వర్ధంతి సందర్భంగా హాఫీజ్ పెట్ లోని వారి నివాసం వద్ద 200 కుటుంబాలకు నిత్యవసర సరుకుల్ని బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బోయిని మహేష్ యాదవ్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం తన తండ్రి పేరుపైన ఏర్పాటుచేసిన ట్రస్టు ద్వారా విధ్యా, వైద్యం ఆకలితో […]

Continue Reading