కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు…

కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు… హైదరాబాద్: కాంట్రాక్టు పద్ధతిపై వైద్య సిబ్బందిని నియమించాలనుకుంటున్నారు అర్హత సాధించిన 658 మంది నర్సులకు ఇంకా ఉద్యోగాలు కల్పించలేదు వారిని పర్మినెంట్ గా ఉద్యోగాల్లోకి తీసుకోవాలి తెలంగాణ ముఖ్యమంత్రిపై వైయస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సారుకు కాంట్రాక్టు ఉద్యోగాలే ముద్దుగా ఉన్నాయని విమర్శించారు. సీఎం పదవిని కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే అని ఎద్దేవా చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని […]

Continue Reading

అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత…

గ్రామ ప్రజలకు అండగా ఉంటా… – రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి – అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత పటాన్ చెరు: రుద్రారం గ్రామ ప్రజలకు అండగా ఉంటానని గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. వేర్వేరు ఘటనల్లో అనారోగ్యంతో మృతి చెందిన రెండు కుటుంబాలకు మంగళవారం తన వంతు సాయంగా ఐదువేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామానికి చెందిన ఖాజా మియా, మరో యువకుడు మురళి ఇద్దరు […]

Continue Reading
Apollo sputnic v vaccine launch

సుత్నిక్ వీ వ్యాక్సినేషన్ ప్రక్రియ  ప్రారంభం….

 సుత్నిక్ వీ వ్యాక్సినేషన్ ప్రక్రియ  ప్రారంభం…. హైదరాబాద్: డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్ భాగస్వామ్యంతో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌లను అపోలో హాస్పిటల్స్‌ ద్వారా అందిస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌, బ్రాండెడ్‌ మార్కెట్ సీఈవో ఎం వీ రమణ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో సుత్నిక్ వీ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. భారతదేశంలో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ఆవిష్కరణలో భాగంగా అపోలో హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ దిగుమతి చేసుకున్న […]

Continue Reading

ఎంసెట్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగింపు…

ఎంసెట్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగింపు… హైదరాబాద్: 26 ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్‌, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్‌ కన్వీనర్‌, జేఎన్‌టీయూ రెక్టార్‌ ఆచార్య గోవర్ధన్‌ […]

Continue Reading